భారతదేశం, ఏప్రిల్ 26 -- భారతదేశంలో ఏప్రిల్ 25వ తేదీన స్థిరంగా ఉన్న బంగారం ధరలు, ఏప్రిల్ 26న స్వల్పంగా తగ్గాయి. ఇది భారతదేశంలో అత్యంత శుభప్రదమైన బంగారం, వెండి కొనుగోలు పండుగలలో ఒకటైన అక్షయ తృతీయ 2025 కి ముందు కొనుగోలుదారులకు శుభవార్తే అవుతుంది. భారత్ లో 24 క్యారెట్ల బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం ధరలు క్రమంగా తగ్గుతుండడంతో, కొనుగోలుదారులు ఆశాజనకంగా ఉన్నారు.
యుఎస్-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, భారతదేశంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి వంటి అనిశ్చితుల కారణంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం రూ. 1 లక్ష దాటి రికార్డు సృష్టించింది. అయితే, నాటి నుంచి భారతదేశంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. నాటి నుంచి ఇప్పటివరకు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర సుమారు రూ. 4,300 తగ్గింది. అధిక బంగారం ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసిన చా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.