భారతదేశం, ఆగస్టు 28 -- ముంబై: గణేష్ చతుర్థి అంటే బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లలో, పండుగ వేడుకల్లో సందడే సందడి. ముంబైలోని అంబానీ నివాసం 'ఆంటిలియా'లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు ఎంతోమంది బాలీవుడ్ తారలు హాజరయ్యారు. వీరిలో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షించిన జంట దీపికా పదుకొణె, రణవీర్ సింగ్. గత ఏడాది తల్లిదండ్రులైన ఈ జంట తమ కుమార్తె దువా పదుకొణె సింగ్తో కలిసి అంబానీ ఇంట్లో గణపతి దర్శనానికి వచ్చారు.
ఓ ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇందులో దీపికా, రణవీర్ దంపతులు అందమైన సాంప్రదాయ దుస్తుల్లో గణపతి బప్పాకు నమస్కరించి, వినాయకుడి పాదాల వద్ద పువ్వులు సమర్పించి, ఆశీస్సులు తీసుకుంటూ కనిపించారు. ఆ వీడియోలో అనంత అంబానీ, రాధికా మర్చంట్ కూడా అతిథులను పలకరిస్తూ, పూజలో పాల్గొంటూ కనిపించారు. ఈ వేడుకలో రణవీర్, దీపికా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.