Exclusive

Publication

Byline

CBSE సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2025: దరఖాస్తు గడువు నేటితో ముగింపు

భారతదేశం, నవంబర్ 20 -- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండెరీ ఎడ్యుకేషన్ (CBSE) అందించే సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2025 దరఖాస్తు ప్రక్రియ నేడు, నవంబర్ 20, 2025తో ముగియనుంది. కొత్త దరఖాస్తులు, అలాగే 2024ల... Read More


స్మృతి మంధానా పెళ్లి ఆ రోజేనా.. ఎంగేజ్‌మెంట్ రింగు చూపించిన స్టార్ క్రికెటర్.. ఫన్నీ వీడియో షేర్ చేసిన జెమీమా

భారతదేశం, నవంబర్ 20 -- క్రికెటర్ స్మృతి మంధాన, ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ తో తన నిశ్చితార్థాన్ని ధృవీకరించింది. అంతేకాదు తన పెళ్లి గురించి కూడా ఆమె హింట్ ఇచ్చింది. మున్నాభాయ్ మూవీలోని ఓ సాం... Read More


నేటి నుంచి శబరిమల స్పాట్ బుకింగ్‌లు 5 వేలే.. అడవి నడకమర్గంలో వచ్చేవారికి ప్రత్యేక పాసులు!

భారతదేశం, నవంబర్ 20 -- శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర కోసం శబరిమల ఆలయం తెరిచినప్పటి నుండి ఇప్పటివరకు మూడున్నర లక్షల మందికిపైగా భక్తులు సందర్శించా... Read More


మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3-సిరీస్ వర్కౌట్ కాదన్న ఇంటర్నేషనల్ డైరెక్టర్-రాజ్ నిడిమోరు కామెంట్

భారతదేశం, నవంబర్ 20 -- పాపులర్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' నుంచి కొత్త సీజన్ వచ్చేస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 శుక్రవారం (నవంబర్ 21) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. గత ఆరు సంవత్సరాలుగా ... Read More


గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: శ్రుతి, కామాక్షితో వర్కౌట్ కానీ బాలు ప్లాన్- డిస్కౌంట్ ఆఫర్‌తో బయటపడిన మనోజ్ మోసం

భారతదేశం, నవంబర్ 20 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణికి కాల్ చేసి చింటు మాట్లాడుతాడు. తల్లిని రోహిణి తిడుతుంది. వాన్ని ఆపలేకపోతున్నాను. ప్రతిరోజు నువ్వు ఎప్పుడు వస్తావని అడుగ... Read More


ఎన్విడియా ఫలితాల సునామీ: మూడో త్రైమాసికంలో నికర ఆదాయం 65% జంప్! షేర్లకు రెక్కలు

భారతదేశం, నవంబర్ 20 -- అగ్రగామి చిప్ తయారీ సంస్థ ఎన్విడియా కార్ప్ (Nvidia Corp) నవంబర్ 20, 2025న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయ... Read More


తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - స్వాగతం పలికిన అధికారులు

భారతదేశం, నవంబర్ 20 -- శ్రీవారి దర్శనార్థం భారత గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్దకు చేరుకున్న ఆమెకు హోంశాఖ మంత్రి వంగలప... Read More


ఈరోజే కార్తీక అమావాస్య.. అఖండ ఐశ్వర్య ప్రాప్తి ఎలా కలుగుతుందో తెలుసుకోవడంతో పాటు ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకోండి!

భారతదేశం, నవంబర్ 20 -- కార్తీకమాసం ఇక పూర్తి కాబోతోంది. ఈరోజే కార్తీక అమావాస్య. కార్తీక అమావాస్య నాడు పితృ పూజకు ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు పితృదేవతలను ఆరాధించడం వలన పితృదేవతల అనుగ్రహంతో సంతోషంగా ఉండ... Read More


స్టాక్ మార్కెట్ నేడు (నవంబర్ 20, 2025): గురువారం కొనుగోలుకు నిపుణుల 8 సిఫారసులు

భారతదేశం, నవంబర్ 20 -- భారత-అమెరికా వాణిజ్య ఒప్పందం తొలి దశ ముగింపు కోసం మార్కెట్ ఎదురుచూస్తుండటం, అలాగే అంతర్జాతీయ స్థూల ఆర్థిక గణాంకాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు జాగ్రత్తతో కూడిన సానుకూల ధోరణ... Read More


దుల్కర్ సల్మాన్‌ను చెంపదెబ్బ కొట్టడానికి సంకోచించాను.. తొలిసారి అలా చేశాను: భాగ్యశ్రీ బోర్సే

భారతదేశం, నవంబర్ 20 -- నటి భాగ్యశ్రీ బోర్సే 'కాంత' మూవీలో దుల్కర్ సల్మాన్‌పై చేయిచేసుకునే సీన్ గురించి మాట్లాడింది. అందులో తాను అతన్ని కొట్టడానికి సంకోచించినట్లు చెప్పింది. భాగ్యశ్రీ.. దర్శకుడు సెల్వమ... Read More