Exclusive

Publication

Byline

టీజీ లాసెట్ 2025 అభ్యర్థులకు అప్డేట్ - 'మాక్ టెస్ట్' ఆప్షన్ వచ్చేసింది, ఇలా రాసేయండి

Telangana, ఏప్రిల్ 25 -- తెలంగాణ లాసెట్ 2025కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఉచితంగా మాక్ టెస్టులు రాసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీజీ లాసెట... Read More


ఏప్రిల్​ 30 వరకు భారీ ఉష్ణోగ్రతలు- ఈ ప్రాంతాలకు ఐఎండీ హీట్​వేవ్​ అలర్ట్​!

భారతదేశం, ఏప్రిల్ 25 -- దేశంలో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో హీట్​వేవ్​ గురించి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక అప్డేట్​ ఇచ్చింది.... Read More


వాళ్లంతా టెర్రరిస్టులే: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింగర్ చిన్మయి పోస్ట్ వైరల్.. మండిపడుతున్న నెటిజన్లు

Hyderabad, ఏప్రిల్ 25 -- సింగర్ చిన్మయి శ్రీపాద తెలుసు కదా. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కడం ఈమెకు అలవాటే. తాజాగా దేశమంతా సెలబ్రిటీలతో సహా జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై స్పంద... Read More


కాంగ్రెస్ నాయకుల్లారా.. ఖబడ్దార్..! ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ట్రాంగ్ వార్నింగ్

భారతదేశం, ఏప్రిల్ 25 -- కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, ఓర్వలేని కాంగ్రెస్ నేతలు మాట్లాడే మాటలను ప్రజలు క్షమించబోరని ఎమ్మెల్సీ కవిత మండి పడ్డారు. హనుమకొండ జిల్లాలో గురువారం ఎమ్మె... Read More


ఇ 20 ప్రమాణాలతో 2025 మోడల్ ఎంజీ హెక్టర్ లాంచ్; 'మిడ్ నైట్ కార్నివాల్' లో లండన్ ఫ్రీ ట్రిప్ సహా పలు ఆఫర్లు

భారతదేశం, ఏప్రిల్ 25 -- జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సంస్థ 2025 మోడల్ ఎంజీ హెక్టర్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.13.99 లక్షలుగా ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ లే... Read More


సింగిల్​ ఛార్జ్​తో 125 కి.మీ రేంజ్​ ఇచ్చే ఈ ఎలక్ట్రిక్​ బైక్​పై బిగ్​ అప్డేట్​..

భారతదేశం, ఏప్రిల్ 25 -- అహ్మదాబాద్​కి చెందిన ఈవీ స్టార్టప్ సంస్థ మ్యాటర్ నుంచి బిగ్​ అప్డేట్​. ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉన్న సంస్థకు చెందిన ఏరా ఎలక్ట్రిక్​ బైక్​ని ఇప్పుడు మరిన్ని నగరాల... Read More


ఏపీ హైకోర్టులో విడదల రజనీకి ఊరట.. నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని పోలీసులకు ఆదేశం

భారతదేశం, ఏప్రిల్ 25 -- మాజీమంత్రి విడదల రజనీకి ఉన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. రజనీపై నమోదు చేసిన కేసుకు సంబంధించి.. 41-ఏ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణకు సహకర... Read More


జనరేషన్ జెడ్ మాట్లాడే ఈ పదాలకు అర్థాలు తెలుసా? వారిది సూపర్ క్రియేటివిటీ

Hyderabad, ఏప్రిల్ 25 -- జనరేషన్ జెడ్... ఇప్పటి యువతలో ఎక్కువ ఈ తరానికి చెందిన వారే. 1997 నుండి 2012 మధ్యలో జన్మించిన వారిని జనరేషన్ జెడ్ అని పిలుచుకుంటారు. ఈ తరం వ్యక్తులు ప్రత్యేకమైన పదజాలాన్ని వాడత... Read More


కష్టాలు అందరికి వస్తాయ్. వాటిని ఎలా ఎదుర్కొని మెరుగవుతావనేదే ముఖ్యం, అదే నీ నిజమైన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది!

Hyderabad, ఏప్రిల్ 25 -- జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా జరిగే సాఫీ ప్రయాణం కాదు. ఒక్కోరోజూ ఒకలా ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది. ఈ దశలో ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లిపోతుంది, సమస్యలన్నీ చుట... Read More


పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన - ఎన్నికల హామీని నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్

Pithapuram, ఏప్రిల్ 25 -- పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను.. 100 పడకల ఆ... Read More