భారతదేశం, మార్చి 11 -- టీ20 వరల్డ్ కప్ హీరో, కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ క్రేజ్ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. మైదానంలో తన బ్యాటింగ్తో భారీ ఫ్యాన్ బేస్ను సంపాదించుకున్న సంజూ, తెర వెనుక అత్యంత వ... Read More
భారతదేశం, మార్చి 11 -- అమెరికా ఇంధన రంగంలో ఒక భారీ సంచలనం నమోదైంది. టెక్సాస్లోని బ్రౌన్స్విల్లేలో సుమారు $300 బిలియన్ల (దాదాపు Rs.25 లక్షల కోట్లు) వ్యయంతో సరికొత్త ఆయిల్ రిఫైనరీని నిర్మించనున్నట్లు ... Read More
భారతదేశం, మార్చి 11 -- అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఇండిగో ఎయిర్లైన్స్ కీలక సమాచారం అందించింది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై ... Read More
భారతదేశం, మార్చి 11 -- ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. పీఎం కిసాన్ యోజన 22వ విడుదల నిధులను మార్చి 13వ తేదీన ప్రధా... Read More
భారతదేశం, మార్చి 11 -- కార్తీక దీపం 2 సీరియల్ టుడే మార్చి 11 ఎపిసోడ్ లో.. హాస్పిటల్లో దీపను నవ్వించేందుకు కార్తీక్ ప్రయత్నిస్తాడు. అప్పుడే కార్తీక్ కు శివ నారాయణ కాల్ చేసి ఒకసారి కలవాలని అంటాడు. మార్న... Read More
భారతదేశం, మార్చి 11 -- ఆరోగ్యంగా ఉండాలని అందరికీ ఉంటుంది, కానీ మనకు తెలియకుండానే చేసే కొన్ని పనులు మనల్ని మృత్యువుకు దగ్గర చేస్తాయి. ముఖ్యంగా ఒకే ఒక్క అలవాటు శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్ని లోలోపల చె... Read More
భారతదేశం, మార్చి 11 -- తెలుగు దిగ్గజ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లలో ఒకటి అయిన జీ5లో ఇటీవల వచ్చిన వెబ్ సిరీస్ 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడుటలేదు'. ఈ ఓటీటీ సిరీస్లో రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక,... Read More
భారతదేశం, మార్చి 11 -- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్ స్టేజ్కు చేరుకున్న వేళ, ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు క్షేమ సమాచారంపై తీవ్ర సంచలనం రేగుతోంది. ఇరాన్ సెమీ-అఫీషియల్ వార్తా సంస్థ 'తస్నీమ్' ... Read More
భారతదేశం, మార్చి 11 -- ఖమ్మంలోని వెలుగుమట్ల వినోభా నగర్ కాలనీలో నిర్వాసితులైన కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో జర... Read More
భారతదేశం, మార్చి 11 -- గ్రేటర్ వరంగల్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(యూడీఎస్) ప్రాజెక్ట్ త్వరగానే పట్టాలెక్కబోతుంది. ఇటీవలనేప్రభుత్వం రూ.5,257.20 కోట్లు మం... Read More