భారతదేశం, నవంబర్ 18 -- దర్శకుడు అజయ్ భూపతి తన తదుపరి చిత్రం గురించి అధికారికంగా ప్రకటించారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రేమకథ.. మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని, రవీనా టాండన్ కుమార్తె రా... Read More
భారతదేశం, నవంబర్ 18 -- మీరు అత్యుత్తమ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? మార్కెట్లో చాలా ఆప్షన్లు ఉండడంతో ఏది తీసుకోవాలో తెలియక తికమక పడుతున్నారా? అయితే మీ కోసమే అమెజాన్ల... Read More
భారతదేశం, నవంబర్ 18 -- తమిళ టీవీ నటి మాన్యా ఆనంద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ధనుష్ మేనేజర్ అయిన శ్రేయస్ పై సంచలన ఆరోపణలు చేసింది. కాస్టింగ్ కౌచ్ ద్వారా తనను లైంగికంగా వేధించడానికి ప్రయత్నించాడని ఆమె ఆరోపించ... Read More
భారతదేశం, నవంబర్ 18 -- పత్తి, ధాన్యం సేకరణపై బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించారు. నవంబర్ 21న హైవే దిగ్బంధనకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఆదిలాబాద్లోని ... Read More
భారతదేశం, నవంబర్ 18 -- తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'డీజిల్' ఓటీటీ రిలీజ్ కోసం సిద్ధంగా ఉంది. హరీష్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 21) నుండి ఆహా తమిళం, ఓటీటీప్లే ప్రీమియంలో స్... Read More
భారతదేశం, నవంబర్ 18 -- 2026లో అమెరికాలో జరగనున్న ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2026) కోసం లక్షలాది మంది అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, వారికి త్వరితగతిన వీసాలు అందించేందుకు ట్రంప్ ప్రభుత్... Read More
భారతదేశం, నవంబర్ 18 -- కార్తీకమాసంలో శివ-కేశవలను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. కార్తీకమాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజు, అంటే పాడ్యమినాడు, పోలి పాడ్యమిని జరుపుతారు. దీనిని పోలి స్వర్గం అన... Read More
భారతదేశం, నవంబర్ 18 -- బంగ్లాదేశ్ మాజీ సైన్యాధికారి ఒకరు భారతదేశానికి నేరుగా బెదిరింపులు ఇవ్వడం కలకలం రేపుతోంది. లెఫ్టినెంట్ కల్నల్ (రిటైర్డ్) హసీనూర్ రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము కోరినప్పటికీ, మా... Read More
భారతదేశం, నవంబర్ 18 -- రామ్ చరణ్ భార్య, మెగా ఇంటి కోడలు అయిన ఉపాసన కొణిదెల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఐఐటీ హైదరాబాద్ కు వెళ్లిన ఆమె.. అక్కడి అమ్మాయిలకు ఇచ్చిన సలహాపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోం... Read More
భారతదేశం, నవంబర్ 18 -- టీటీడీ అత్యవసర ట్రస్ట్ బోర్డు సమావేశం మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన, ఈవో సింఘాల్, ఇతర బోర్డు సభ్యులతో కలిసి జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక ... Read More