Exclusive

Publication

Byline

APCO - TTD : నేతన్నలకు మరింత భరోసా...! ఆప్కోతో టీటీడీ ఒప్పందం, చరిత్రలో ఇదే తొలిసారి

భారతదేశం, ఫిబ్రవరి 22 -- చేనేత రంగ అభివృద్ధికి, ఆప్కో బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. నేతన్నలకు 365 రోజులు ఉపాధి కల్పన లక్ష్యంగా పలు సంస్థలతో ఆప్కో ఒప్పందం చేసుకుంటోంది... Read More


రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - మార్చి 1 నుంచి 'రైల్ వన్' వచ్చేస్తోంది...! ఇక అన్ని సేవలు అందులోనే...!

భారతదేశం, ఫిబ్రవరి 22 -- ప్రయాణీకులకు మరింత చేరువయ్యేందుకు వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు రైల్వేశాఖ సరికొత్ సేవలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అన్‌రిజర్వ్ డ్ టిక్కెట్ల కోసం వాడు... Read More


కల్తీ నెయ్యి నిందితులను నడి రోడ్డుపై నిలబెడతాం - సీఎం చంద్రబాబు

భారతదేశం, ఫిబ్రవరి 21 -- తిరుమల లడ్డూ ప్రసాదంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన నెయ్యి కల్తీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్తీ అక్రమాల నుంచి తప్పించుకోడానికే హెరిటేజ్ సంస్థపై వై... Read More


ఏపీలో ఎవరికీ బర్డ్ ఫ్లూ సోకలేదు... అలాంటి ప్రచారం నమ్మకండి - వైద్యారోగ్యశాఖ ప్రకటన

భారతదేశం, ఫిబ్రవరి 21 -- చిత్తూరు, అన్నమయ్య, ఇతర జిల్లాల్లో ఎక్కడా కూడా మనుషులకు బర్డ్ ఫ్లూ వచ్చిన దాఖలాలు లేవని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ప్రకటించారు. చిత్తూరు జిల్లా... Read More


TG Edcet Notification 2026 : తెలంగాణ ఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదల - ఈనెల 23 నుంచి దరఖాస్తులు

భారతదేశం, ఫిబ్రవరి 21 -- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్ సెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా 2026-27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు కల్... Read More


తెలంగాణకు IMD రెయిన్ అలర్ట్ - ఈనెల 23,24 తేదీల్లో వర్షాలు..! ఎల్లో హెచ్చరికలు

భారతదేశం, ఫిబ్రవరి 21 -- రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గిపోయింది. మరోవైపు ఎండలు పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింద... Read More


ఆయేషా మీరా హత్య కేసు : ముగిసిన 18 ఏళ్ల న్యాయం పోరాటం - ఎప్పుడు ఏం జరిగింది..?

భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఆయేషా మీరా హత్య ఘటన... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విజయవాడకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని హత్య కేసులో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. కానీ చ... Read More


విద్యార్థులు, తల్లిదండ్రులకు అలర్ట్ - కెరీర్ గైడెన్స్ కావాలా..? ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి

భారతదేశం, ఫిబ్రవరి 21 -- ప్రస్తుత రోజుల్లో కెరీర్ గైడెన్స్ అనేది చాలా ముఖ్యం. సరైన గైడెన్స్ లేకపోతే. చాలా అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. గతంలో ఈ తరహా అవకాశాలు తక్కువగా ఉండేవి. కానీ ప్రస్తుత రోజుల్లో.... Read More


SCR Holi Special Trains : హోలీ పండగ స్పెషల్ - ఏపీ, తెలంగాణ మీదుగా ప్రత్యేక రైళ్లు..! రూట్ల వారీగా వివరాలు

భారతదేశం, ఫిబ్రవరి 21 -- హోలీ పండగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.చర్లపల్లి-దానాపూర్‌, యశ్వంత్‌పూర్‌-హజర... Read More


Half day Schools : ఏపీలో ఒంటిపూట బడులు ఎప్పుట్నుంచో తెలుసా..? ఇవిగో వివరాలు

భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఏపీలో ఎండలు పెరుగుతున్నాయి.! చలి తీవ్రత తగ్గిపోగా. క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడుల ప్రారంభంపై ఏ... Read More