Exclusive

Publication

Byline

కాళేశ్వరం బ్యారేజీల మరమ్మత్తులకు ప్రణాళికలు సిద్ధం చేయండి - సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, అక్టోబర్ 29 -- రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిపైనా సమగ్రమైన అధ్యయనం పూర్తి చేసి నివేదికలను తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల వారి... Read More


క్రమంగా బలహీనపడుతున్న 'మొంథా' తీవ్ర తుఫాన్ - ఇవాళ కూడా భారీ వర్షాలు, విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు

భారతదేశం, అక్టోబర్ 29 -- మొంథా తీవ్ర తుఫాన్ దాటికి ఏపీ వణికిపోతోంది. గడిచిన మూడు నాలుగు రోజులుగా తీరంలో అలలు తీవ్రస్థాయిలో ఎగిసిపడుతున్నాయి. తీవ్ర తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తు... Read More


తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్‌ - ఎల్లుండి మంత్రిగా ప్రమాణస్వీకారం.?

భారతదేశం, అక్టోబర్ 29 -- తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈసారి కొత్తగా అజారుద్దీన్‌ కు మంత్రివర్గంలో చోటు దక్కనుంది. ఎల్లుండే ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఈ మే... Read More


తీరాన్ని తాకిన 'మొంథా' తీవ్ర తుపాన్ - తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు, కొనసాగుతున్న హెచ్చరికలు.!

భారతదేశం, అక్టోబర్ 28 -- మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ- మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో తుపాన్ కదిలినట్లు ఐఎండీ ఓ ప్రకటన ద్వారా... Read More


కర్నూలు బస్సు ప్రమాద ఘటన : మద్యం మత్తులో ఆ ఇద్దరు....! వెలుగులోకి మరికొన్ని కీలక విషయాలు

Hyderabad, Oct. 26 -- కర్నూల్ జిల్లాలోని చిన్న టేకూరు వద్ద జరిగిన కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అన్ని కోణాల్లో పోలీసులు విచారిస్తుండగా… ప్రమాదానికి గల కారణాలు ఒక... Read More


'మొంథా’ తుఫాన్ ఎఫెక్ట్ : ఈ 4 రోజులు అప్రమత్తంగా ఉండండి - అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

Hyderabad, Oct. 26 -- రాష్ట్రానికి 'మొంథా' తుఫాను పొంచివున్న నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. యూఏఈ పర్యటనలో ఉన్న చంద్రబాబు… అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస... Read More


తిరుమలలో జలకళ - నిండుకుండలా 5 జలాశయాలు...!

భారతదేశం, అక్టోబర్ 26 -- తిరుమలలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. నీటి నిల్వలకు సంబంధించిన వివరాలను టీటీడీ ఓ ప్రకటన ద్వారా విడుదల చేసింది. తిరుమలలో ప... Read More


'మొంథా' తుఫాన్ ఎఫెక్ట్ : ఈ 4 రోజులు అప్రమత్తంగా ఉండండి - అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

భారతదేశం, అక్టోబర్ 26 -- రాష్ట్రానికి 'మొంథా' తుఫాను పొంచివున్న నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. యూఏఈ పర్యటనలో ఉన్న చంద్రబాబు. అన్ని జిల్లాల కలెక్టర్లు,... Read More


ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు

Andhrapradesh, అక్టోబర్ 15 -- ఏపీ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు జడ్జీలు రానున్నాయి. వీరిలో జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్‌ దొనాడి రమేశ్, జస్టిస్‌ సుభేందు సామంత ఉన్నారు. వీరు వేర్వురు కోర్టుల... Read More


భదాద్రి జిల్లాలో ఆరుగురు మావోయిస్టులు లొంగుబాటు

Telangana, అక్టోబర్ 15 -- నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ముగ్గురు పార్టీ సభ్యులు కాగా. ఇద్దరు మిలీషియా... Read More