భారతదేశం, నవంబర్ 13 -- హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతక... Read More
భారతదేశం, నవంబర్ 13 -- మంగళంపేట అటవీ ప్రాంతంలో డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఏరియల్ సర్వే చేశారు. కబ్జా వివరాలు బయటపెట్టారు. 76.74 ఎకరాల అటవీ భూమి కబ్జా అయ్యిందంటూ ఓ వీడియో కూడా విడుదల చే... Read More
భారతదేశం, నవంబర్ 13 -- రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు సాంఘిక సంక్షేమశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా సివిల్స్ కోటించ్ తీసుకునేందుకు దరఖాస్తులను స్వీకరించనుంది. అర్హులైన వారు ఈ అవకాశం సద్వ... Read More
భారతదేశం, నవంబర్ 12 -- గతంలో హీరో నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. స్వయంగా హీరో నాగార్జు... Read More
భారతదేశం, నవంబర్ 12 -- రాష్ట్రంలోని రేషన్కార్డులు ఉన్నవారికి శుభవార్త వచ్చేసింది. పట్టణాల్లోని రేషన్ షాపుల్లో గోధుమపిండి కిలో రూ.18 చొప్పున పంపిణీ చేయనున్నారు. ఇందుకు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఏర్పాట్లు ... Read More
భారతదేశం, నవంబర్ 12 -- తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారా..? బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ ప్లాన్ చేసుకునే వారి కోసం ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. 'తిరుపతి ఫ... Read More
భారతదేశం, నవంబర్ 9 -- గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా 7 ఫైనాన్షియల్ లిట్రసీ కౌన్సెలర్స్ ఖాళీలను భర్తీ చేస్తారు. కాంట్రాక్ట్ పద్ధతిలో వీటిని రి... Read More
భారతదేశం, నవంబర్ 9 -- టూరిస్టులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పేసింది. సోమశిల నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం షురూ అయింది. ఇందులో భాగంగా శనివారం తెలంగాణ టూరిజం లాంచీని ప్రారంభించగా 65 మంది ప్రయాణి... Read More
భారతదేశం, నవంబర్ 9 -- రాష్ట్రంలోని 'మొంథా తుపాను' ప్రభావిత జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ నెల 10,11 తేదీల్లో ఆయా బృందాలు. క్షేత్రస్థాయిలో వివరాలను సేకరిస్తాయి. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు... Read More
భారతదేశం, నవంబర్ 9 -- అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఏపీ, తెలంగాణ నుంచి మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇటీవలనే చర్లపల్లి, నర్సాపుర్, మచిలీపట్నం నుంచి 50 రైళ్లను ప్రక... Read More