భారతదేశం, మార్చి 22 -- ఈ సమ్మర్ వేళ ఊటీ అందాలను వీక్షించాలనుకుంటున్నారా..? అయితే మీలాంటి వారికోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. 'అల్టిమేట్ ... Read More
భారతదేశం, మార్చి 21 -- తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రాథమికంగా మాస్టర్ ప్లాన్ సిద్ధం ... Read More
భారతదేశం, మార్చి 21 -- రాష్ట్రంలో ఎక్కడా గృహ అవసరాలకు సంబంధించిన వంట గ్యాస్ కొరత లేదని పౌరసరఫరాలశాఖ స్పష్టం చేసింది. ప్రజల్లో అపోహలు, భయాందోళనలు కలిగించే వారిపై అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖ మంత్రి ... Read More
భారతదేశం, మార్చి 21 -- వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంటర్న్ షిప్ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 3 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంటెక్ లేదా బీటెక్ లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసు... Read More
భారతదేశం, మార్చి 21 -- కరీంనగర్ టౌన్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. టూ టౌన్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న చంద్రశేఖర్ అత్తగారింట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజులక్రితం ఆయన భార్య దివ్య... Read More
భారతదేశం, మార్చి 20 -- తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీస్లో ఖాళీగా ఉన్న 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాత పరీక్ష పూర్తి కాగా.తాజాగా ఇందుకు సంబంధించి... Read More
భారతదేశం, మార్చి 20 -- తెలంగాణ సెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయ్. గతేడాది నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 2565 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఈ మేరకు అధికారులు ఫలితాలను విడుదల చేశారు. కేటగిరీల వారీగా అర్... Read More
భారతదేశం, మార్చి 20 -- అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శిక్షణా కేంద్రాన్ని (SIDM) ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్దం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొ... Read More
భారతదేశం, మార్చి 20 -- తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసర, మహబూబ్ నగర్ క్యాంపస్ లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంట... Read More
భారతదేశం, మార్చి 20 -- గోదావరి నదిలో విషాదం చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరంలో జరిగింది. గల్లంతైన వారిలో ఇద్దరి ... Read More