Exclusive

Publication

Byline

టీటీడీ పరకామణి చోరీ కేసు : రైల్వే ట్రాక్ పక్కన ఫిర్యాదు అధికారి డెడ్ బాడీ లభ్యం - అసలేం జరిగింది..?

భారతదేశం, నవంబర్ 15 -- టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీశ్‌కుమార్‌ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం కోమలి రైల్వేట్రాక్‌పై ఆయన మృతదేహాం లభ్యమైంది. తిరుమలోని పరకామణిలో... Read More


శ్రీసిటీకి 6 వేల ఎకరాల భూమిని కేటాయిస్తాం - సీఎం చంద్రబాబు ప్రకటన

భారతదేశం, నవంబర్ 15 -- శ్రీసిటీకి 6 వేల ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే శ్రీసిటీని అభివృద్ధికి మోడల్ గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. 30వ సీఐఐ భాగ... Read More


సోషల్‌ మీడియాలో ట్వీట్లు తప్ప పని చేసిందేమీ లేదు - కేటీఆర్, హరీశ్ రావుపై కవిత విమర్శలు

భారతదేశం, నవంబర్ 15 -- జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఫలితాలపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో ఉద్యమం చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లో చేయలేదన్నారు. అన్ని వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్... Read More


ఈనెల 17 నుంచి శ్రీ పద్మావతి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాలు - రేపు అంకురార్ప‌ణ, వాహన సేవలు ఇలా..

భారతదేశం, నవంబర్ 15 -- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల‌యంలో న‌వంబ‌రు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 25వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలకు న‌వంబ‌రు 16వ తేదీ అంకురార్ప‌ణ జ... Read More


ఏపీకి మరో భారీ పెట్టుబడి - రూ.1.1 లక్షల కోట్ల పెట్టుబడితో రానున్న 'బ్రూక్‌ఫీల్డ్'

భారతదేశం, నవంబర్ 14 -- ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడి రాబోతోందంటూ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నిన్న చేసిన ట్వీట్‌తో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ బ్రూక్‌ఫీల్డ్ అసె... Read More


కౌంటింగ్ డే : జూబ్లీహిల్స్ లో నువ్వా - నేనా..? కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్.!

భారతదేశం, నవంబర్ 14 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా టఫ్ ఫైట్ కొనసాగుతోంది. పోస్టల్ ఓట్ల నుంచి మూడు రౌండ్ వరకు కూడా కాంగ... Read More


ఏపీ : ఇవాళ్టి నుంచి 'సదరం' స్లాట్ల బుకింగ్ పునఃప్రారంభం - ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగానే సేవలు..!

భారతదేశం, నవంబర్ 14 -- దివ్యాంగుల కోసం 'సదరం' కింద స్లాట్ల‌ బుకింగ్ ఈనెల 14 నుంచి (శుక్రవారం) నుంచి పునఃప్రారంభించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరాలను వెల్లడించార... Read More


జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 : 'హస్తం' పార్టీకి 50 శాతం ఓట్లు - మెజార్టీలోనూ సరికొత్త రికార్డు..! ఇవిగో వివరాలు

భారతదేశం, నవంబర్ 14 -- జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ పు ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఆ పార్టీ నవీన్ యాదవ్ 24,729 ఓట్ల తేడాతో విక్టరీ కొ... Read More


జూబ్లీహిల్స్ ఉపఎన్నిక : ఫలించని ప్రయత్నాలు - బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది..?

భారతదేశం, నవంబర్ 14 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కారు పార్టీ తేలిపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ చేతిలో భారీ మెజార్టీ తేడాతోనే ఓడిపోయింది. ఈ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకెళ్లినప్పట... Read More


ఏపీ : స్కూళ్లలో మరోసారి ప్రత్యేక ఆధార్ క్యాంపులు - ఇక ఆలస్యం వద్దు, వెంటనే అప్డేట్ చేసుకోండి..!

భారతదేశం, నవంబర్ 13 -- రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధ్వర్యంలో వీటిని నిర్వహించనున్నారు. ఈ మ... Read More