Exclusive

Publication

Byline

తిరుమల : శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం

భారతదేశం, నవంబర్ 2 -- కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో ఆదివారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుక‌గా జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా వేకువ ఝామున 4.30 నుండి 5.45 గంటల వ‌ర‌కు శ్రీ‌దేవి, భూదేవ... Read More


ఏపీ ఎల్ఆర్ఎస్ స్కీమ్ : గడువు పొడిగించిన సర్కార్ - ఇవిగో వివరాలు

భారతదేశం, నవంబర్ 1 -- లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS)పై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ఈనెల 23తో గడువు ముగియగా.. ఇప్పుడు 2026 జనవరి 2... Read More


శ్రీకాకుళం కాశీబుగ్గలో తీవ్ర విషాదం - ఆలయంలో తొక్కిసలాట. 9 మంది భక్తులు మృతి.!

భారతదేశం, నవంబర్ 1 -- శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ విషాద ఘటనలో 9 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తె... Read More


ఏపీ డిగ్రీ అడ్మిషన్లు 2025 : థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్లు ప్రారంభం - ఈనెల 4న సీట్ల కేటాయింపు

భారతదేశం, నవంబర్ 1 -- ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ జరుగుతుండగా.... ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. నవంబర్ 2వ తేదీ వరకు సర్టిఫికెట్ల... Read More


అండమాన్ యాత్రకు వెళ్తారా..? విశాఖ నుంచి కొత్త టూర్ ప్యాకేజీ, ఓ లుక్కేయండి.

భారతదేశం, అక్టోబర్ 31 -- అండమాన్... అద్భుతమైన దీవుల సముదాయం. అందాలను వర్ణించలేని ద్వీపాలు, తెల్లటి ఇసుక బీచ్‌లు, మడ అడవులు, అటవీ అందాలు, కోరల్ ఐలాండ్స్ కు అండమాన్ చాలా ప్రసిద్ధి. ఇలా ఒకటి కాదు ఎన్నో అ... Read More


తిరుమల లడ్డూ కేసు : కల్తీ నెయ్యి సరఫరా వెనుక కుట్ర - వెలుగులోకి కీలక విషయాలు..!

భారతదేశం, అక్టోబర్ 30 -- తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక భారీ కుట్ర ఉన్నట్లు సిట్ గుర్తించింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్... Read More


AISSEE 2026 : సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలు - దరఖాస్తుల గడువు పొడిగింపు, చివరి తేదీ ఇదే

భారతదేశం, అక్టోబర్ 30 -- దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూళ్లలో 6, 9 తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అప్లికేషన్ల గడువును అధికారులు పొడిగి... Read More


AIBE 20 Notification Updates : ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు - వెంటనే అప్లయ్ చేసుకోండి

భారతదేశం, అక్టోబర్ 30 -- బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఏఐబీఈ -20 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. ర... Read More


మొంథా తుఫాన్ ఎఫెక్ట్ : తెలంగాణలో భారీ వర్షాలు - ఈ జిల్లాలకు 'ఫ్లాష్ ఫ్లడ్' హెచ్చరికలు, విద్యా సంస్థలకు సెలవు..!

భారతదేశం, అక్టోబర్ 29 -- ముంథా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. మరోవైపు తుఫాన్ తీవ్రత దాటికి ... Read More


ఏపీ డిగ్రీ అడ్మిషన్లు 2025 : థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ లో మార్పులు - కొత్త తేదీలివిగో

భారతదేశం, అక్టోబర్ 29 -- ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ జరుగుతుండగా.... ముందుగా ప్రకటించిన షెడ్యూల్ లో పలు మార్పులు చేశారు. తుఫాన్ ఎఫెక్ట్ ... Read More