భారతదేశం, మార్చి 26 -- ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆలయం పురాతన, చారిత్రక ప్రాశస్త్యం కలిగినది. ఒకే శిలపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ప్రతిష్ట... Read More
భారతదేశం, మార్చి 26 -- భద్రాచలానికి మహర్దశ వచ్చేసింది.! ఇక పట్టణంతో పాటు ఆలయ రూపురేఖలు మారనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయగా..మొత్తం రూ. 586 కోట్లతో అభివృద్ధ పనులు చేపట్టా... Read More
భారతదేశం, మార్చి 26 -- బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ప్రభావంతో తెలంగాణలో గత వారం రోజులుగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్ల... Read More
భారతదేశం, మార్చి 26 -- రాష్ట్రంలోని న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ లాసెట్ - 2026 కు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తులు కొనసాగుతున్నాయి .ఇంటర్ విద్యార్హతతో 5 ఏళ్ల ఎల్ఎల్బీ కోర్సు, డ... Read More
భారతదేశం, మార్చి 25 -- రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల ఆందోళన నేపథ్యంలో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పందించింది. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతులు పూర్తిగా అవాస్తవమని కొట... Read More
భారతదేశం, మార్చి 25 -- పాఠశాల పిల్లల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్లో భాగంగా 'యువ విజ్ఞాని కార్యక్రమ్' (యువికా)-2026ను ఇస్రో నిర్వహిస్తోంది. యువ విద్యార్థులకు సాంకేతికత, అంతరిక్ష పరిశోధన, అనువర్తన... Read More
భారతదేశం, మార్చి 25 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 4వ తేదీ వరకు దరఖాస్తులక... Read More
భారతదేశం, మార్చి 25 -- ఎన్నేళ్లుగానో ఎదురు చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన మళ్లీ తెరపైకి వచ్చేసింది. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్ని పునర్విభజించటమే కాదు. ఏకంగా వాటి సంఖ్య 50 శాతం పెంచాలని కేంద్ర ... Read More
భారతదేశం, మార్చి 25 -- ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తాజాగా పేర్కొంది. ... Read More
భారతదేశం, మార్చి 25 -- లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అంతరాన్ని మరింతగా పెంచే ప్రయత్నాలను విరమించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రాల... Read More