Exclusive

Publication

Byline

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త - రూ.745 కోట్లు విడుదల

భారతదేశం, ఫిబ్రవరి 27 -- ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. గత కొద్దిరోజులుగా పెండింగ్ లో ఉన్న బకాయిలను విడతల వారీగా విడుదల చేస్తోంది. తాజాగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత... Read More


వైసీపీ నేత బొత్స సత్యనారాయణకు బ్రెయిన్‌ స్ట్రోక్‌

భారతదేశం, ఫిబ్రవరి 27 -- వైసీపీ నేత, ఏపీ మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం తెల్లవారుజామ... Read More


Telangana : స్వీపర్ నెల జీతం 2 లక్షలు, ఇంజినీర్ జీతం 7 లక్షలు..! ఇలా మన రాష్ట్రంలోనే

భారతదేశం, ఫిబ్రవరి 26 -- విద్యుత్ శాఖలో ఓ స్వీపర్ జీతం నెలకు రూ. 2 లక్షలు..! అదే శాఖలో పని చేసే ఓ ఇంజినీర్ జీతం రూ. 7 లక్షలు.! మీరు విన్నది నిజమే.! ఈ లెక్కల ప్రకారం. స్వీపర్ జీతం జిల్లా కలెక్టర్ శాలరీ... Read More


వెలుగుమట్లలో పేదలకు ఇళ్లు ఇచ్చే బాధ్యత నాది - మంత్రి పొంగులేటి

భారతదేశం, ఫిబ్రవరి 26 -- ఖమ్మంలోని వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇంటి స్థలం, ఇళ్లు ఇచ... Read More


వెలుగుమట్లలో పేదలకు ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది - మంత్రి పొంగులేటి

భారతదేశం, ఫిబ్రవరి 26 -- ఖమ్మంలోని వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇంటి స్థలం, ఇళ్లు ఇచ... Read More


'నల్లమల సాగర్'తో తెలంగాణకూ లాభమే - అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

భారతదేశం, ఫిబ్రవరి 26 -- రాష్ట్రంలో ప్రతీ ఎకరాకూ నీరందించి తెలుగు తల్లికి జలహారతి ఇవ్వటమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులను పూర్తి చేస... Read More


'నల్లమల సాగర్'తో ఏపీ, తెలంగాణకూ లాభమే - అసెంబ్లీలో సీఎం చంద్రబాబు

భారతదేశం, ఫిబ్రవరి 26 -- రాష్ట్రంలో ప్రతీ ఎకరాకూ నీరందించి తెలుగు తల్లికి జలహారతి ఇవ్వటమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులను పూర్తి చేస... Read More


TG Road Safety Cess : కొత్తగా వాహనాలు కొనాలనుకుంటున్నారా.? మార్చి 1 నుంచి కొత్త రూల్, ఈ ట్యాక్స్ కట్టాల్సిందే...!

భారతదేశం, ఫిబ్రవరి 26 -- కొత్తగా వాహనం కొనాలనుకుంటున్నారా..? అయితే అదనంగా మీ వద్ద డబ్బులు ఉండాల్సిందే.! ఎందుకంటే ఈ మార్చి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో రోడ్ సేఫ్టీ సెస్ (రోడ్డు భద్రత పన్ను) వసూలు చేయనున్నా... Read More


Andhrapradesh : పాల కేంద్రాలపై ఫోకస్..! నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు

భారతదేశం, ఫిబ్రవరి 25 -- రాజమండ్రిలో కల్తీ పాల ఘటన నేపథ్యంలో ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని జిల్లాలోని పలు పాల సేకరణ కేంద్రాలు, డెయిరీ ఫామ్‌ల వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వ... Read More


రాజ్యసభ ఎన్నికలు : రేసులో ఉన్న నేతలెవరు..? ఏకగ్రీవమా..పోటీనా..!

భారతదేశం, ఫిబ్రవరి 25 -- రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల వేడి మొదలైంది. త్వరలోనే 2 స్థానాలు ఖాళీ కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే ఈ రెండు స్థానాలకు దక్కించుకునేందుకు టీ కాంగ్రెస... Read More