Exclusive

Publication

Byline

SCR Summer Special Trains : తెలుగు ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్ - శ్రీకాకుళం మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు

భారతదేశం, మార్చి 29 -- వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.ఈ మేరకు దక్షిణ మధ్య రైల్... Read More


TG Assembly : అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ - మైనింగ్ పై మాటల యుద్ధం, వాడీవేడిగా సమావేశాలు

భారతదేశం, మార్చి 29 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మంత్ర... Read More


Chicken Prices : మాంసం ప్రియులకు గుడ్ న్యూస్ - భారీగా తగ్గిన చికెన్‌ ధరలు..!

భారతదేశం, మార్చి 29 -- గత కొద్ది రోజులుగా చికెన్‌ ధరలు బెంబేలెత్తించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కిలో చికెన్‌ ధర రూ.380 నుంచి రూ.400 వరకు పలికింది. దీంతో చికెన్ కొనాలంటేనే.వణికిపోయారు. చికెన్... Read More


తెలుగు ప్రయాణికులకు శుభవార్త. ఇక విశాఖ - చర్లపల్లి మధ్య రెగ్యులర్ ట్రైన్ సర్వీస్..! ఇవిగో వివరాలు

భారతదేశం, మార్చి 28 -- తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం - చర్లపల్లి(హైదరాబాద్) మధ్య నడిచే ((18527/18528) రైలును రెగ్యూలర్ ట్రైన్ గా మార్పు చేశారు. ఈ మేరకు ప... Read More


Markapuram Accident : డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాల గుర్తింపు - స్వస్థలాలకు తరలింపు

భారతదేశం, మార్చి 28 -- మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. అయితే వారి మృతదేహాలను గుర్తుపట్టలేని విధంగా ఉండగా. డీఎన్ఏ పరీక్షలతో గుర్తించారు.... Read More


TG Assembly : అక్రమ మైనింగ్ వ్యవహారాలపై సీబీసీఐడీ విచారణ - అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన

భారతదేశం, మార్చి 28 -- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే హరీశ్ రావ్ మాట్లాడుతూ. విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత... Read More


Bhadrachalam : నేత్రపర్వంగా శ్రీరాముని పట్టాభిషేకం

భారతదేశం, మార్చి 28 -- భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో నిర్వహించిన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్ల ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని... Read More


Andhrapradesh : విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ హెల్త్ పోర్టల్ - దేశంలోనే తొలిసారి..! ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

భారతదేశం, మార్చి 28 -- విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా 13-19 ఏళ్ల మధ్య ఉన్న కౌమార విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 'ఆంధ్రప్రదేశ్ ... Read More


Markapuram Bus Accident : బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి - విచారణకు ఆదేశాలు

భారతదేశం, మార్చి 26 -- మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ - ప్రైవేట్ బస్సు ఢీకొట్టిన ఘటనలో 13 మంది సజీవదహనమయ్యారు. మరో 15 మంది వరకు గాయపడ్డారు. గాయపడిన వారికి చికిత్స ... Read More


YS Jagan : రెడ్ బుక్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయి... చంద్రబాబుకు సినిమా చూపిస్తాం - వైఎస్ జగన్

భారతదేశం, మార్చి 26 -- సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. రెడ్ బుక్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని.. ఆ తర్వాత చంద్రబాబుకు రోజూ సినిమా చూపిస్తామని వ్యాఖ్యా... Read More