భారతదేశం, మార్చి 20 -- తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసర, మహబూబ్ నగర్ క్యాంపస్ లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంట... Read More
భారతదేశం, మార్చి 20 -- గోదావరి నదిలో విషాదం చోటు చేసుకుంది. స్నానానికి వెళ్లిన ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటన భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరంలో జరిగింది. గల్లంతైన వారిలో ఇద్దరి ... Read More
భారతదేశం, మార్చి 20 -- ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా పశ్చిమాసియా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో ఇంధన సరఫర వ్యవస్థలకు అంతరాయం ఏర్పడుతోంది. ఫలితంగా అంతర్జాతీయంగా చమురు ధరలు ప్రభ... Read More
భారతదేశం, మార్చి 18 -- రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఐసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. ఆలస్య రుసుం లేకుండా మార్చి ... Read More
భారతదేశం, మార్చి 18 -- తెలంగాణ యువత కోసం ఉన్నత విద్యామండలి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఆధునిక సాంకేతికతకు అనుసంధానం చేస్తూ కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ' యూజీ అండ్ పీజీ కోర్సెస్ ... Read More
భారతదేశం, మార్చి 18 -- ఏపీ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది.తిరుపతి - కొల్హాపూర్ - తిరుపతి మధ్య నడిచే ట్రైన్. ఇకపై కడప జిల్లాలోని నందలూరు రైల్వే స్టేషన్ లో ఆగనుంది. ఈ న... Read More
భారతదేశం, మార్చి 18 -- రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉగాది కానుక ప్రకటించింది. ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించేలా 'దివ్యాంగ శక్తి' పథకాన్ని తీసుకొచ్చింద... Read More
భారతదేశం, మార్చి 17 -- జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా.. ఫార్మర్ కిట్స్ కార్యక్రమైంది. ఇవాళ ... Read More
భారతదేశం, మార్చి 17 -- రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ విధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రవాణా శాఖ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా. ఇకపై కేంద్ర ప్రభుత్వ 'వాహన్' పోర్ట... Read More
భారతదేశం, మార్చి 17 -- మెయినాబాద్ ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు బయటికొస్తున్నాయి. అయితే ఈ కేసును సిట్ తో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 9 మంది అధికారులతో సిట్ ఏ... Read More