Exclusive

Publication

Byline

తిరుపతి వెళ్లే రైల్వే ప్రయాణికులకు శుభవార్త - ఈ ట్రైన్ ఇక అక్కడ కూడా ఆగుతుంది..!

భారతదేశం, మార్చి 7 -- ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి - అకోలా - తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుకు మొలకలచెరువులో అదనపు స్టాపేజీని కల్పించింది. ఈ ... Read More


Bhadrachalam : భద్రాద్రి రాములోరి కల్యాణ మహోత్సవం - ఆన్‌లైన్ టికెట్లు విడుదల, ఇలా బుకింగ్ చేసుకోండి

భారతదేశం, మార్చి 7 -- శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ నెల 19వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి... Read More


TG Engineering Colleges : ఇంజినీరింగ్ కాలేజీలకు ఫీజులు ఖరారు - టాప్ 10 కాలేజీల లిస్ట్ ఇదే

భారతదేశం, మార్చి 6 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్ నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మే నెలలో ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తా... Read More


Telangana Governor : తెలంగాణ కొత్త గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా

భారతదేశం, మార్చి 6 -- రాష్ట్ర నూతన గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా వ్యవహరిస్తుండగా. ఆయన్ను తెలంగాణకు బదిలీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌ గ... Read More


Vande Bharat Express : వందే భారత్ ప్రయాణికులకు అలర్ట్ - ఈ రూట్ లో మారిన టైమింగ్స్..!

భారతదేశం, మార్చి 6 -- రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. కాచిగూడ - యశ్వంతపూర్ - కాచిగూడ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైన్ టైమింగ్స్ లో మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త ... Read More


Andhrapradesh : 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ - 90 రోజుల్లో విధివిధానాలు

భారతదేశం, మార్చి 6 -- సోషల్ మీడియాపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై బ్యాన్ పెట్టాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప... Read More


TG Govt Urea Booking App : ఇక 'యూరియా యాప్‌' సేవలు సులభతరం..! మార్పులపై సర్కార్ కసరత్తు

భారతదేశం, మార్చి 6 -- రాష్ట్రంలో యూరియా పంపిణీ కోసం ప్రారంభించిన యాప్‌ లో పలు మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. యాప్ సేవలను సులభతరం చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవల ప... Read More


మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ జరుగుతోంది - కేటీఆర్

భారతదేశం, మార్చి 5 -- ఎలాంటి విధ్వంసం లేకుండా కూడా మూసీని సుందరీకరణ చేయవచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇంటికి నష్టం జరగకుండా మూసీని అభివృద్ధి చేశామ... Read More


Telangana Govt : పల్లె ప్రగతికి 99 రోజుల యాక్షన్ ప్లాన్ - తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుంది..?

భారతదేశం, మార్చి 5 -- రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి ప్రతిష్ఠాత్మకంగా 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాన్ని చేపట్టనుంది. 99 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయనుంది. ఇప్ప... Read More


తూర్పుగోదావరి జిల్లాలో ఘోరం - భార్యను నరికి చంపిన భర్త, అడ్డొచ్చిన అత్తను కూడా..

భారతదేశం, మార్చి 3 -- తూర్పుగోదావరి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. భార్యను హత్య చేసిన భర్త. ఆపై అత్తను కూడా కత్తితో నరికి చంపాడు. సీతానగరం మండలం బొబ్బిలంకలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక వివరాల ప్రక... Read More