Exclusive

Publication

Byline

టీజీ ఐసెట్ 2025 : ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఇవిగో తేదీలు

Telangana,hyderabad, సెప్టెంబర్ 12 -- రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ పూర్తి కాగా... తాజాగా ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్... Read More


గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయండి - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Telangana, సెప్టెంబర్ 12 -- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.గోదావరి పుష్కరాల సన్నద్ధత, ముందస్తు ప్రణాళికలపై కమాండ్​ కంట... Read More


'ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా..?' రాహుల్ గాంధీకి కేటీఆర్ ప్రశ్నలు

Telangana, సెప్టెంబర్ 12 -- తెలంగాణలో ఎమ్మెల్యే చోరీపై రాహుల్ గాంధీ సిగ్గుపడాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యేల చోరీ గురించి మాట్లాడకపోవడ... Read More


కామారెడ్డి 'బీసీ డిక్లరేషన్‌ విజయోత్సవ సభ' వాయిదా - టీపీసీసీ ప్రకటన

Telangana,kamareddy, సెప్టెంబర్ 12 -- బీసీ కోటా అంశంపై కామారెడ్డి పట్టణంలో సెప్టెంబర్ 15న జరగనున్న బహిరంగ సభను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని ఒక ప్రకట... Read More


గ్రూప్ 1 ఉద్యోగాలు : హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీలుకు టీజీపీఎస్సీ - టెన్షన్‌లో అభ్యర్థులు..!

Telangana,hyderabad, సెప్టెంబర్ 12 -- గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని. లేదంటే పరీక్షలను రద్దు చేయాలని హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్ 1 ని... Read More


ఏపీ డిగ్రీ అడ్మిషన్లు 2025 : రేపు సీట్ల కేటాయింపు - అలాట్‌మెంట్‌ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

భారతదేశం, సెప్టెంబర్ 12 -- ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు కౌన్సిలింగ్‌ గడువును పొడిగించారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. ఇప్... Read More


ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్ : టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ప్రారంభం - సంప్రదించాల్సిన నెంబర్, టైమింగ్స్ ఇవే

Telangana,hyderabad, సెప్టెంబర్ 12 -- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం కోసం మరో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా దరఖాస్తుదారులు, లబ్ధిదారుల అను... Read More


'రీజినల్ రింగ్ రైల్' ప్రాజెక్టును త్వరగా చేపట్టండి - సీఎం రేవంత్ రెడ్డి

Telangana,hyderabad, సెప్టెంబర్ 11 -- తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, లైన్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స... Read More


ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ - కేంద్ర కమిటీ సభ్యుడు మోదెం బాలకృష్ణ సహా 10 మంది మావోయిస్టులు మృతి

భారతదేశం, సెప్టెంబర్ 11 -- ఛత్తీస్ గఢ్ లోని గరియాబంద్ జిల్లాలో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో 10 మంది నక్సలైట్లు మృతి చెందారు. మృతుల్లో సీనియర్ నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు (సీసీఎం) ... Read More


12 జిల్లాల కలెక్టర్లు బదిలీ - ఏపీ సర్కార్ ఉత్తర్వులు, పూర్తి వివరాలు

Andhrapradesh, సెప్టెంబర్ 11 -- రాష్ట్రంలో ఉన్నతాధికారుల బదిలీల విషయంపై ప్రభుత్వం కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సర్క... Read More