Exclusive

Publication

Byline

ఏపీ సీఎస్ విజయానంద్ పదవీ కాలం పొడిగింపు - ఉత్తర్వులు జారీ

భారతదేశం, నవంబర్ 30 -- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పదవీ కాలాన్ని మరో మూడు మాసాలు పొడిగించారు. డిసెంబరు 1వ తేదీ నుండి 2026 ఫిబ్రవరి 28 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ శనివ... Read More


రాజధాని నిర్మాణం కోసం మరో 16 వేల ఎకరాల భూసేకరణ - ముఖ్యమైన 10 అంశాలు

భారతదేశం, నవంబర్ 29 -- రాజ‌ధాని అమ‌రావ‌తి విస్త‌ర‌ణ కోసం మ‌లివిడ‌త ల్యాండ్ పూలింగ్ కు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో కూడా ఇందుకు ఆమోదముద్ర పడింది. రెండో విడ‌త లో మొత్తం ఏడు గ్... Read More


టీచర్ అభ్యర్థులకు అలర్ట్ - 'సీ టెట్ 2026' నోటిఫికేషన్ విడుదల, ఇలా అప్లయ్ చేసుకోండి

భారతదేశం, నవంబర్ 28 -- సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీ టెట్‌ - 2026 ఫిబ్రవరి సెషన్) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభమైంది. అ... Read More


టీచర్ అభ్యర్థులకు అలర్ట్ - 'సీ టెట్ 2026' దరఖాస్తులు ప్రారంభం, ముఖ్యమైన సమాచారం

భారతదేశం, నవంబర్ 28 -- సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీ టెట్‌ - 2026 ఫిబ్రవరి సెషన్) నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ నవంబర్ 27వ తేదీ నుంచి ప్రారంభమైంది. అ... Read More


గ్రామ పంచాయతీ ఎన్నికలు : మొదటి రోజు 5,063 నామినేషన్లు దాఖలు - అత్యధికంగా ఎక్కడంటే..?

భారతదేశం, నవంబర్ 28 -- రాష్ట్రంలో మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి రోజు 5,063 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచి స్థానాలక... Read More


ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు - ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ

భారతదేశం, నవంబర్ 28 -- కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్లను జారీ చేసింది. మదనపల్లె, మార్కాపురంతోపాటు రంపచోడవరం ... Read More


అమరావతి రెండో దశ భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ - కేబినెట్ నిర్ణయాలివే

భారతదేశం, నవంబర్ 28 -- ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలో రెండో విడత ల్యాండ్‌ పూలింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7 గ్రామాల పరిధిలో మరో 16,666.57 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏకు అనుమతించ... Read More


అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇరుముడితో విమాన ప్రయాణానికి కేంద్రం అనుమతి

భారతదేశం, నవంబర్ 28 -- అయ్యప్ప భక్తులకు కేంద్ర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇరుముడి తీసుకెళ్లే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనానికి వెళ్లే స్వాములు విమాన... Read More


నెమ్మదిగా కదులుతున్న 'దిత్వా' తుఫాన్ - కోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన..!

భారతదేశం, నవంబర్ 28 -- నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో 'దిత్వా' తుఫాన్ నెమ్మదిగా కదులుతోంది. గడిచిన 6 గంటల్లో 4 కి.మీ వేగంతో తుఫాన్ ముందుకు సాగిందని వాతావరణశాఖ తెలిపింది. పుదుచ్చేరికి 4... Read More


రిజర్వేషన్లపై మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీలు బుద్ధి చెప్పాలి - కేటీఆర్

భారతదేశం, నవంబర్ 27 -- రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా వ్యవహర... Read More