Telangana,hyderabad, అక్టోబర్ 10 -- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు తీసుకొచ్చిన జీవో 9పై హైకోర్టు స్టే విధించింది. అంతేకాకుండా తదుపరి విచారణను కూడా వాయిదా వేసింది. దీంతో ఎన్న... Read More
Telangana,hyderabad, అక్టోబర్ 10 -- రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. తాజాగానే ప్రత్యేక విడత ప్రవేశాల(స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్) కింద సీట్లను కేటా... Read More
Andhrapradesh, అక్టోబర్ 10 -- ఏపీలో విశాఖపట్నం డేటా సెంటర్లకు అతిపెద్ద కేంద్రంగా మారనుంది. ఇందులో భాగంగా గూగుల్ సంస్థ. భారీస్థాయిలో పెట్టుబడి పెట్టెందుకు యోచిస్తోంది. విశాఖపట్నం కేంద్రంగా ఒక గిగావాట్ ... Read More
Andhrapradesh, అక్టోబర్ 10 -- అటవీశాఖలో ఖాళీల భర్తీ కోసం ఇటీవలే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలను కూడా నిర్వహించింది. అయితే వీటి ఫలితాలను ఏ... Read More
Andhrapradesh, అక్టోబర్ 10 -- ప్రకాశం జిల్లాలోని పొగాకు కర్మాగారంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో రూ.550 కోట్ల విలువైన పొగాకు దగ్ధమైంది. ఫ్యాక్టరీలోని 'ఏ', 'బి' బ... Read More
Telangana,hyderabad, అక్టోబర్ 10 -- ప్రభుత్వ భూములను కాపాడే దిశగా హైడ్రా దూసుకెళ్తోంది. నగరంలోని చాలా చోట్ల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కాపాడుతోంది. తాజాగా బంజారాహిల్స్ లోనూ 5 ఎకరాల ప్రభుత్వ భూమి... Read More
Telanana,nalgonda, అక్టోబర్ 10 -- గత కొంతకాలంగా అవినీతి అధికారుల విషయంలో తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఇటీవలే కాలంలో చాలా మంది అధికారులు పట్టుబడిన ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా నల్గొండ జిల్లాలో... Read More
Telangana,hyderabad, అక్టోబర్ 10 -- ఉత్తర తమిళనాడు తీర ప్రాంతం నుంచి దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 4.5 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా, ఏపీ, మరియు దా... Read More
భారతదేశం, అక్టోబర్ 9 -- బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రస్తుత నోటిఫికేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎన... Read More
Andhrapradesh, అక్టోబర్ 9 -- దక్షిణ ఒడిశా నుంచి మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతోంది. ఇవాళ దక్షిణ ఒడిశా నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు కోస్తాంధ్ర, రాయలసీమ,తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి సగటున 0.9 కి.... Read More