Exclusive

Publication

Byline

కొండగట్టు నాకు పునర్జన్మ ఇచ్చింది - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భారతదేశం, జనవరి 3 -- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తి పూ... Read More


శివారు ప్రాంతాల్లో కమ్మేసిన పొగ మంచు.! హైదరాబాద్‌ - బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

భారతదేశం, జనవరి 2 -- హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్ పోర్టు, కిస్మత్ పూర్‌తో పాటు ఔటర్ రింగు రోడ్డులోని కొన్ని ప్రాంతాలు పొగమంచుతో కప్పినట్లుగా మా... Read More


ఏపీలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం - తొలి విమానం ల్యాండింగ్‌ కు ముహుర్తం ఫిక్స్..!

భారతదేశం, జనవరి 1 -- విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. దీంతో 2026 జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఎయిర్ ... Read More


'వందే భారత్' ప్రయాణికులకు శుభవార్త - ఇకపై ఈ స్టేషన్ లోనూ హాల్టింగ్, ఇవిగో వివరాలు

భారతదేశం, డిసెంబర్ 28 -- వందే భారత్ ట్రైన్ సేవలను క్రమంగా విస్తరిస్తున్నారు. ఇటీవలనే ఏపీలోని నర్సాపురం వరకు ట్రైన్ సేవలను పొడిగించిన సంగతి తెలిసిందే. తాజాగా రైల్వేశాఖ మరో శుభవార్తను అందించింది.కాచిగూడ... Read More


అరకు లోయకు పొటెత్తిన పర్యాటకులు - ఈ టూరిస్ట్ స్పాట్ టైమింగ్స్ మార్పు..! తాజా వివరాలివిగో

భారతదేశం, డిసెంబర్ 28 -- ఓవైపు వరుస సెలవులు. అందులోనూ వీకెండ్..! అంతేకాకుండా ఇయర్ ఎండ్ కావటంతో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు పర్యాటకులు క్యూ కట్టారు. ఏజెన్సీలో ఎక్కడ చూసినా సందర్శకు... Read More


TG TET Hall Tickets 2026 : ఇవాళ్టి నుంచి టెట్ హాల్ టికెట్లు - డౌన్లోడ్ ప్రాసెస్ ఇలా.

భారతదేశం, డిసెంబర్ 27 -- నేడు తెలంగాణ టెట్ - 2026 హాల్ టికెట్లు విడుదల కానున్నాయి. జనవరి 3వ తేదీ నుంచి ఈ పరీక్షలు జరగనున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టెట్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్స... Read More


ఒడిశాలో మరో ఎన్‌కౌంటర్‌ - తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత గణేశ్‌ ఉయికే హతం..!

భారతదేశం, డిసెంబర్ 25 -- ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే ప్రాణాలు కోల్పోయాడు. ఆయనతో పాటు మరో ఐదుగురు సభ్యులు మృతి చెందారు. సీపీఐ (మావోయిస్టు... Read More


ఏపీ వాసులకు శుభవార్త - ఈ రూట్ లో కొత్తగా డైలీ ప్యాసింజర్ రైలు..! ఇవిగో వివరాలు

భారతదేశం, డిసెంబర్ 24 -- ఏపీ వాసులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. గుంతకల్లు - మార్కాపుర్ మధ్య డైలీ ప్యాసింజర్ రైలును ప్రకటించింది.ప్రతీ రోజూ ప్రయాణించే ఈ రైలు నంద్యాల మీదుగా వెళ్లనుంది. ఈ... Read More


ట్రైన్ జర్నీలో దంపతుల మధ్య గొడవ - క్షణికావేశంలో రైలు నుంచి దూకి మృతి..!

భారతదేశం, డిసెంబర్ 21 -- యాదాద్రి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. రైలులో ప్రయాణిస్తున్న నవదంపతులు గొడవ పడి క్షణికావేశంలో సూసైడ్ చేసుకున్నారు. ముందు భార్య ట్రైన్ నుంచి దూకి చనిపోగా. భయంతో భర్త కూడ... Read More


'యూరియా యాప్' పేరుతో లైన్లను దాచే కుట్ర - ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

భారతదేశం, డిసెంబర్ 20 -- గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ... Read More