భారతదేశం, ఫిబ్రవరి 21 -- చిత్తూరు, అన్నమయ్య, ఇతర జిల్లాల్లో ఎక్కడా కూడా మనుషులకు బర్డ్ ఫ్లూ వచ్చిన దాఖలాలు లేవని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ ప్రకటించారు. చిత్తూరు జిల్లా... Read More
భారతదేశం, ఫిబ్రవరి 21 -- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్ సెట్ - 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా 2026-27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు కల్... Read More
భారతదేశం, ఫిబ్రవరి 21 -- రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గిపోయింది. మరోవైపు ఎండలు పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింద... Read More
భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఆయేషా మీరా హత్య ఘటన... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. విజయవాడకు చెందిన బీ ఫార్మసీ విద్యార్థిని హత్య కేసులో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. కానీ చ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 21 -- ప్రస్తుత రోజుల్లో కెరీర్ గైడెన్స్ అనేది చాలా ముఖ్యం. సరైన గైడెన్స్ లేకపోతే. చాలా అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. గతంలో ఈ తరహా అవకాశాలు తక్కువగా ఉండేవి. కానీ ప్రస్తుత రోజుల్లో.... Read More
భారతదేశం, ఫిబ్రవరి 21 -- హోలీ పండగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.చర్లపల్లి-దానాపూర్, యశ్వంత్పూర్-హజర... Read More
భారతదేశం, ఫిబ్రవరి 21 -- ఏపీలో ఎండలు పెరుగుతున్నాయి.! చలి తీవ్రత తగ్గిపోగా. క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం 9 దాటితే చాలు ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడుల ప్రారంభంపై ఏ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 20 -- ఢిల్లీలోని సుప్రీం కోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ ఏయింది.రెగ్యూలర్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 22 ఖాళీలున్నాయి.వీటిలోనూ అత్యధికంగా అసిస్టెంట్ లై... Read More
భారతదేశం, ఫిబ్రవరి 20 -- తిరుమల కల్తీ నెయ్యి కేసు విషయంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. 45 రోజుల్లోగా నివ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 20 -- తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉగాదికి అవార్డులు ఇస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. అయితే తాజాగా జ్యూరీ ... Read More