Exclusive

Publication

Byline

TG DEECET 2026 : తెలంగాణ డీఈఈసెట్‌ నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు విధానం, ముఖ్యమైన వివరాలు

భారతదేశం, మార్చి 30 -- రాష్ట్రంలోని డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (డీఈఈసెట్‌ 2026) నోటిఫికేషన్‌ విడుదలైంది. ప్రస్... Read More


వట్టినాగులపల్లిలో అరాచకాలకు తెరలేపారు.. మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలి - కేటీఆర్

భారతదేశం, మార్చి 30 -- వట్టినాగులపల్లిలో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పర్యటించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసింది. పొంగులేటి కుమారుడు భూములను కబ్జా చేశాడని ఆ పార్టీ నేతలు ఆర... Read More


Yuva Bharat Run 2026 : హైదరాబాద్‌లో ఘనంగా "యువ భారత్ రన్ "

భారతదేశం, మార్చి 29 -- హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం "యువ భారత్ రన్ 2026" కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS), పల్లవి స్కూల్స్ సంయుక్తంగా ఎమ్మెల్సీ మ... Read More


Andhrapradesh : ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ నిఘా - రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు

భారతదేశం, మార్చి 29 -- మార్కాపురంలో ప్రైవేట్ బస్సు ఘటనలో 14 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేట్ బస్సులపై రవాణాశాఖ ఫోకస్ పెట్టింది. ప్రమాదాల నివారణకు కఠిన చర్య... Read More


SCR Summer Special Trains : తెలుగు ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్ - శ్రీకాకుళం మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు

భారతదేశం, మార్చి 29 -- వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.ఈ మేరకు దక్షిణ మధ్య రైల్... Read More


TG Assembly : అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ - మైనింగ్ పై మాటల యుద్ధం, వాడీవేడిగా సమావేశాలు

భారతదేశం, మార్చి 29 -- తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మంత్ర... Read More


Chicken Prices : మాంసం ప్రియులకు గుడ్ న్యూస్ - భారీగా తగ్గిన చికెన్‌ ధరలు..!

భారతదేశం, మార్చి 29 -- గత కొద్ది రోజులుగా చికెన్‌ ధరలు బెంబేలెత్తించాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కిలో చికెన్‌ ధర రూ.380 నుంచి రూ.400 వరకు పలికింది. దీంతో చికెన్ కొనాలంటేనే.వణికిపోయారు. చికెన్... Read More


తెలుగు ప్రయాణికులకు శుభవార్త. ఇక విశాఖ - చర్లపల్లి మధ్య రెగ్యులర్ ట్రైన్ సర్వీస్..! ఇవిగో వివరాలు

భారతదేశం, మార్చి 28 -- తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం - చర్లపల్లి(హైదరాబాద్) మధ్య నడిచే ((18527/18528) రైలును రెగ్యూలర్ ట్రైన్ గా మార్పు చేశారు. ఈ మేరకు ప... Read More


Markapuram Accident : డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాల గుర్తింపు - స్వస్థలాలకు తరలింపు

భారతదేశం, మార్చి 28 -- మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. అయితే వారి మృతదేహాలను గుర్తుపట్టలేని విధంగా ఉండగా. డీఎన్ఏ పరీక్షలతో గుర్తించారు.... Read More


TG Assembly : అక్రమ మైనింగ్ వ్యవహారాలపై సీబీసీఐడీ విచారణ - అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన

భారతదేశం, మార్చి 28 -- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే హరీశ్ రావ్ మాట్లాడుతూ. విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత... Read More