Exclusive

Publication

Byline

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కొత్త అప్డేట్ - ఏప్రిల్ నుంచి 2వ విడత ఇళ్ల పంపిణీ ప్రారంభం

భారతదేశం, డిసెంబర్ 5 -- ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం మొదటి విడత ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతుండగా. రెండో విడత ప్రారంభంపై కీలక ప్రకటన వచ్చేసింది. ఏప్రిల్‌ నుంచి రెండో వ... Read More


విజయవాడ పాస్‌పోర్ట్ ఆఫీస్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ - మంచి జీతం, కేవలం ఇంటర్వ్యూనే...!

భారతదేశం, డిసెంబర్ 5 -- విజయవాడలోని రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ నుంచి ఉద్యోగ ప్రకటన అయింది. ఇందులో భాగంగా యంగ్ ప్రొఫెషనల్ పోస్టును రిక్రూట్ చేయనున్నారు. ఏడాది కాలానికిగానూ ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్త... Read More


'పవన్ కల్యాణ్ గారు.. ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ విద్వేషాలు నింపకండి' - వైఎస్ షర్మిల

భారతదేశం, డిసెంబర్ 4 -- కోనసీమకు తెలంగాణ దిష్టి అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో స్పందిస్తుండగా.. తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ... Read More


AIBE 20 Exam Key : 'లా' అభ్యర్థులకు అలర్ట్ - ఆల్​ ఇండియా బార్​ ఎగ్జామ్ 'కీ' విడుదల, డౌన్లోడ్ ప్రాసెస్ ఇలా

భారతదేశం, డిసెంబర్ 4 -- బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఏఐబీఈ - 20 ప్రాథమిక కీ వచ్చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు allindiabarexamination.com వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుక... Read More


కేరళ అందాలను చూసొద్దామా..! హైదరాబాద్ నుంచి టూర్ ప్యాకేజీ, ఈ నెలలోనే జర్నీ...!

భారతదేశం, డిసెంబర్ 4 -- కేరళలోని ప్రకృతి అందాలను ఒక్క మాటల్లో వర్ణించలేం. పచ్చని ప్రకృతి అందాలతో పాటు దానికితోడు బోటులో జర్నీ చేస్తూ.. మంచి మంచి ప్రదేశాలను చూడొచ్చు. ప్రస్తుత సీజన్ లోనూ చాలా మంది కేరళ... Read More


ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు - 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మృతి

భారతదేశం, డిసెంబర్ 4 -- ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ముగ్గురు జవాన్లు కూడా మృతి చెం... Read More


శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్ - స్పర్శ దర్శనాలు నిలిపివేత, ఎప్పటివరకంటే..?

భారతదేశం, డిసెంబర్ 4 -- శ్రీశైల మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనంపై ఆలయ అధికారులు మరో ప్రకటన చేశారు. భక్తుల రద్దీ నేపథ్యంలో డిసెంబర్ 8వ తేదీ వరకు స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తు... Read More


'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌'కు మీరు కూడా వెళ్లొచ్చు - మీకోసమే ఉచిత బస్సులు

భారతదేశం, డిసెంబర్ 4 -- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ - 2025కు రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. 4 వేలకుపైగా ప్రముఖలను ఆహ్వానిస్తోంది. వివిద రంగాలకు చెందిన ప్రముఖలనే కాకుండా దేశ ప్రధాని... Read More


'స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదు... ప్రజలకు అవగాహన కల్పించండి' - సీఎం చంద్రబాబు

భారతదేశం, డిసెంబర్ 3 -- స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ వ్యాధికి సంబంధించిన కేసుల నమోదుపై వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సౌరభ్... Read More


కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం - బొమ్మల దుకాణాలు దగ్ధం..!

భారతదేశం, నవంబర్ 30 -- జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న చిన్న దుకాణాల్లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగనప్పటికీ. ఆస్తి నష్టం వాటిల్లింది. ... Read More