Exclusive

Publication

Byline

తెలంగాణ 'భూ భారతి' పోర్టల్ సేవలు - భూముల మార్కెట్ వాల్యూ వివరాలను ఇలా తెలుసుకోండి

Telangana, ఏప్రిల్ 26 -- తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి భూ భారతి చట్టం తీసుకువచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి అనుబంధంగా భూ భారతి పోర్టల... Read More


ఏపీ ఈఏపీసెట్‌ 2025కు అప్లయ్ చేశారా..? తక్కువ ఫైన్ తో ఛాన్స్, ముఖ్య తేదీలివే

Andhrapradesh, ఏప్రిల్ 26 -- ఏపీలో ఇంజినీరింగ్, ఫార్మా అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్ 24వ తేదీతో సాధారణ గడువు ముగియగా. ప్రస్తుతం ఆలస్య ర... Read More


'ఏపీకి వచ్చిన పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలి' - ఏపీ డీజీపీ ప్రకటన

Andhrapradesh, ఏప్రిల్ 26 -- రాష్ట్రంలో ఉంటున్న పాకిస్థాన్ పౌరులంతా ఈ నెల 27లోగా వెళ్లిపోవాలని ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశించారు. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో... Read More


వేసవి సెలవుల ఎఫెక్ట్ - తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ..!

Tiruma;a,andhrapradesh, ఏప్రిల్ 26 -- తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సమ్మర్ హాలీడేస్ తో పాటు వీకెండ్ కావటంతో. చాలా ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పో... Read More


తెలంగాణ మోడల్‌ స్కూళ్లలో అడ్మిషన్లు - రేపే ఎంట్రెన్స్ ఎగ్జామ్

Telangana, ఏప్రిల్ 26 -- తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా రేపు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రాత పరీక్ష ఆధారంగా. మెరిట్ సాధించిన విద్యార్థులకు సీట్లు ... Read More


'పీవోకేను భారత్‌లో కలపాలి...ప్రధానికి మా మద్దతు ఉంటుంది' - సీఎం రేవంత్ రెడ్డి

Telangana, ఏప్రిల్ 25 -- కశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన మృతులకు నివాళులర్పిస్తూ హైదరాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్ చౌరస్తా వరకు న... Read More


ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - అమరావతి ప్రాజెక్ట్ పనులకు ఆహ్వానం

Andhrapradesh,delhi, ఏప్రిల్ 25 -- ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. రూ.65 వేల కోట్లతో చేపట్టనున్న అమరావతి రాజధాని ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ఆహ్వా... Read More


'తెలంగాణకు వచ్చిన పాక్ పౌరులు వెళ్లిపోవాలి' - డీజీపీ కీలక ఆదేశాలు

Hyderabad,telangana, ఏప్రిల్ 25 -- కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణకు వచ్చిన పాకిస్తాన్ దేశ పౌరులు. ఏప్రిల్ 2... Read More


టీజీ లాసెట్ 2025 అభ్యర్థులకు అప్డేట్ - 'మాక్ టెస్ట్' ఆప్షన్ వచ్చేసింది, ఇలా రాసేయండి

Telangana, ఏప్రిల్ 25 -- తెలంగాణ లాసెట్ 2025కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఉచితంగా మాక్ టెస్టులు రాసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు టీజీ లాసెట... Read More


పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన - ఎన్నికల హామీని నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్

Pithapuram, ఏప్రిల్ 25 -- పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రి భవనానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను.. 100 పడకల ఆ... Read More