Exclusive

Publication

Byline

టీజీ ఐసెట్ ప్రత్యేక విడత ప్రవేశాలు - వెబ్ ఆప్షన్లకు ఇవాళే చివరి తేదీ, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..?

Telangana,hyderabad, అక్టోబర్ 7 -- రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ కూడా పూర్తి అయింది. తాజా స్పెషల్ ఫేజ్ కౌన్సె... Read More


జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 : రేసులో ఆ ఇద్దరు నేతలు..! కాంగ్రెస్ టికెట్ ఎవరికి..?

Telangana,hyderabad, అక్టోబర్ 7 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. ఈ బైపోల్ తో రాష్ట్ర రాజకీయాలు మరో లెవల్ కి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్... Read More


మరో కొత్త స్కీమ్ పై ఏపీ సర్కార్ కసరత్తు - పావలా వడ్డీకే విద్యార్థులకు రుణాలు..!

Andhrapradesh, అక్టోబర్ 7 -- రాష్ట్రంలోని విద్యార్ధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతీ విద్యార్ధికి పావలా వడ్డీకే బ్యాంకు ... Read More


'తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పాలి' - పొన్నంకు అడ్లూరి లక్ష్మణ్ డెడ్ లైన్...! మంత్రుల మధ్య ముదురుతున్న వివాదం

Telangana,hyderabad, అక్టోబర్ 7 -- తెలంగాణ కాంగ్రెస్‌లో సరికొత్త వివాదం మొదలైంది. ఏకంగా ఇద్దరు మంత్రులు కేంద్రంగా ఈ వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంపై మంత్రి పొన్నం ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. అయితే త... Read More


'పూర్వోదయ స్కీమ్'ను సద్వినియోగం చేసుకోవాలి - సీఎం చంద్రబాబు

Andhrapradesh, అక్టోబర్ 5 -- కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పూర్వోదయ స్కీంను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పూర్వోదయ మిషన్ లో భాగంగా వ్యవసాయ అన... Read More


TG EAPCET 2025 : బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అలర్ట్ - ఇవాళ్టి నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం, ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

భారతదేశం, అక్టోబర్ 5 -- తెలంగాణ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు.. ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్టోబర్ 13వ తేదీ... Read More


హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం - మరికొన్ని రోజులు ఇంతే..!

Telangana,hyderabad, అక్టోబర్ 5 -- హైదరాబాద్ లో మళ్లీ వర్షాలు షురూ అయ్యాయి. ఇవాళ ఉదయం నుంచే పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్... Read More


వైజాగ్ నేవీ బేస్ లో గన్ ఫైర్...! సెంట్రీ గార్డ్ మృతి

Andhrapradesh,vizag, అక్టోబర్ 5 -- విశాఖపట్నం సమీపంలోని ఐఎన్ఎస్ కళింగ ప్రాంగణంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో సెంట్రీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న 44 ఏళ్ల బాజీ బాబా షేక్ ప్రాణాలు కోల... Read More


స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ కసరత్తు - ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ఏర్పాటు, ఇదిగో నెంబర్

Telangana,hyderabad, అక్టోబర్ 5 -- రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. మొత్తం 3 విడుతల్లో ఎన్నికలను పూర్తి చేస్తామని ఈసీ వెల్లడించింది. అక్టోబర్‌ 23న ఎన్నికల తొలి విడత పోలిం... Read More


ప్రయాణికులకు షాక్ - హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు..! ఎంతంటే..?

Telangana,hyderabad, అక్టోబర్ 5 -- తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జంటనగరాల పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఈ -... Read More