భారతదేశం, నవంబర్ 26 -- రాష్ట్ర ప్రజలకు ఆప్కో మరోసారి శుభవార్త తెలిపింది. వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని వచ్చే సంక్రాంతి వరకూ ఆప్కో షో రూమ్ ల ద్వారా 40 శాతం డిస్కౌంట్ కు చేనేత వ... Read More
భారతదేశం, నవంబర్ 26 -- తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ భక్తులు వేలాదిగా తరలివస్తారు. వెంకటేశ్వరస్వామి కోసం మొక్కులు చెల్లింస్తుంటారు. కొందరు భక్తులు బంగారం, వెండి, నగదు ఇలా వారికి తోచిన ... Read More
భారతదేశం, నవంబర్ 22 -- గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవోను విడుదల చేసంది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేసింది. 50 శాతానికి మించకుండా రిజర్వే... Read More
భారతదేశం, నవంబర్ 22 -- వైజాగ్, అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.? అయితే హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూరిజం నుంచి ప్యాకేజీ వచ్చేసింది. బడ్జెట్ ధరలోనే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్యాకేజ... Read More
భారతదేశం, నవంబర్ 21 -- గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కసరత్తు వేగవంతమవుతోంది. ఈనెలఖారులోపే షెడ్యూల్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా తేదీలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్త... Read More
భారతదేశం, నవంబర్ 21 -- వ్యవసాయ రంగంలో పెనుమార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై ఫోకస్... Read More
భారతదేశం, నవంబర్ 21 -- దుబాయ్ ఎయిర్ షోలో అనుకోని ప్రమాదం జరిగింది. భారత్ కు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ కూలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్షోలో వి... Read More
భారతదేశం, నవంబర్ 21 -- ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు పలువురిని పోలీసులు క్రూరంగా హత్య చేసి ఎన్క... Read More
భారతదేశం, నవంబర్ 21 -- ఓవైపు కృష్ణమ్మ పరవళ్లు. మరోవైపు చుట్టూ కొండలు. మరికొంత దూరం వెళ్తే నలమల్ల ఫారెస్ట్ అందాలు. ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రకృతి అందాలను చూసి ఆస్వాదించవచ్చు. ఏకంగా నాగార్జున సాగర్ నుంచి శ... Read More
భారతదేశం, నవంబర్ 21 -- తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల మహాద్వారానికి వెళ్లిన రాష్ట్రపతి.. మొదట శ్రీ వరాహస్వామి... Read More