భారతదేశం, నవంబర్ 8 -- గత కొంతకాలంగా పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ పై చర్చ జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం. అనేక అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కేంద్రానికి కూడా పల... Read More
భారతదేశం, నవంబర్ 8 -- మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 8 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో వీటిని రిక్... Read More
భారతదేశం, నవంబర్ 8 -- తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. రోడ్ల నిర్మాణంతో లక్షల కోట్ల... Read More
భారతదేశం, నవంబర్ 8 -- బడ్జెట్ ధరలో ఊటీ ప్యాకేజీ కోసం చూస్తున్నారా.? అయితే మీకోసం ఐఆర్సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. 'అల్టిమేట్ ఊటీ EX హైదర... Read More
భారతదేశం, నవంబర్ 8 -- శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య పెరుగుతోంది. సంక్రాంతి వరకు శబరిమలకు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏపీ, తె... Read More
భారతదేశం, నవంబర్ 8 -- ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. రానివారికి కూడా వీటిని అందజేస్తున్నారు. కొత్తగా కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈకేవైసీ లేని కార్డులను పక్క... Read More
భారతదేశం, నవంబర్ 7 -- ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. కొన్నిచోట్ల పిడిగులతో కూడిన తేలికపాటి వర్షాలు ... Read More
భారతదేశం, నవంబర్ 7 -- ఫీజు బకాయిలపై తెలంగాణలోని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు బంద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇవాళ ప్రభుత్వం. కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎ... Read More
భారతదేశం, నవంబర్ 7 -- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీ పర్యటనకు రానున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 20వ తేదీన తిరుమలకు రానున్నారు. తొలుత నవంబర్ 20న తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పూజలు... Read More
భారతదేశం, నవంబర్ 7 -- పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలన్నదే తన ముందున్న ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. త... Read More