Exclusive

Publication

Byline

3 దశల్లో పంచాయతీ ఎన్నికలు - ఈ నెలఖారులోనే షెడ్యూల్...!

భారతదేశం, నవంబర్ 21 -- గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కసరత్తు వేగవంతమవుతోంది. ఈనెలఖారులోపే షెడ్యూల్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా తేదీలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్త... Read More


'రైతన్నా...మీకోసం' - పంచ సూత్రాలతో ఏపీ సర్కార్ సరికొత్త ఫ్లాన్..! 7 రోజుల పాటు కార్యక్రమాలు

భారతదేశం, నవంబర్ 21 -- వ్యవసాయ రంగంలో పెనుమార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై ఫోకస్... Read More


తెలంగాణకు రెయిన్ అలర్ట్ - 3 రోజులపాటు వర్షాలు, ఐఎండీ అంచనాలివే

భారతదేశం, నవంబర్ 20 -- తెలంగాణకు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. ఈనెల 23వ తేదీ నుంచి వర్షాలు ఉంటాయని పేర్కొంది. పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావర... Read More


తిరుమలకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - స్వాగతం పలికిన అధికారులు

భారతదేశం, నవంబర్ 20 -- శ్రీవారి దర్శనార్థం భారత గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుమల చేరుకున్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్దకు చేరుకున్న ఆమెకు హోంశాఖ మంత్రి వంగలప... Read More


పెండింగ్ స్కాలర్‌షిప్ బకాయిలు - రూ. 161 కోట్ల విడుదలకు ఆదేశాలు

భారతదేశం, నవంబర్ 20 -- రాష్ట్రంలోని పలు కాలేజీలు పెండింగ్ స్కాలర్ షిప్ బకాయిల కోసం పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలనే బంద్ కు కూడా పిలుపునివ్వగా. ప్రభుత్వం చర్చలు జరిపింది. దీంతో ఆయా కాలేజీలు వ... Read More


ఏపీ : మరింత ఈజీగా 'ధాన్యం కొనుగోళ్లు' - ఈ నెంబర్ కు 'హాయ్' అని పెడితే చాలు..!

భారతదేశం, నవంబర్ 20 -- రాష్ట్రంలోని రైతులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు పడే తిప్పలకు ఉపశమనం కలిగించేలా సరికొత్త సేవలను తీసుకొచ్చింది. ధాన్యాన్ని వేగంగా కొనుగోల... Read More


ఏపీ టెట్ కు అప్లయ్ చేశారా...? దగ్గరపడిన గడువు, ఇక ఆలస్యం చేయకండి

భారతదేశం, నవంబర్ 20 -- ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా. ఈ గడువు దగ్గర పడింది. ఈనెల 23వ తేదీతో అప్లికేషన్ల ప్రాసెస్ ముగియనుంది. కాబట్టి అర్హులైన అభ్యర్థు... Read More


ఏపీ ఏజెన్సీ ఎన్ కౌంటర్ : టెక్నికల్ ఆపరేషన్లలో దిట్ట.... టాప్ మావోయిస్ట్ లీడర్ టెక్ శంకర్ హతం..!

భారతదేశం, నవంబర్ 19 -- రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీఎం వలస అటవీ ప్రాంతంలో బుధవారం మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం 7 గంటలకు భద్రతా బలగాలు, ... Read More


పుట్టపర్తి ఒక ఆధ్యాత్మిక భూమి - సత్యసాయి జయంత్యుత్సవాల్లో ప్రధాని మోదీ

భారతదేశం, నవంబర్ 19 -- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చారు. పుట్టపర్తిలోని సత్యసాయి శత జయంత్యుత్సవానికి హాజరయ్యారు. సాయి కుల్వంత్‌ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకుని ప్రత్యేక ప్రా... Read More


పుట్టపర్తి పర్యటనలో ప్రధాని మోదీ - సత్యసాయి మహా సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు

భారతదేశం, నవంబర్ 19 -- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చారు. పుట్టపర్తిలోని సత్యసాయి శత జయంత్యుత్సవానికి హాజరయ్యారు. సాయి కుల్వంత్‌ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకుని ప్రత్యేక ప్రా... Read More