Exclusive

Publication

Byline

Location

ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తులు

Andhrapradesh, అక్టోబర్ 15 -- ఏపీ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు జడ్జీలు రానున్నాయి. వీరిలో జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్‌ దొనాడి రమేశ్, జస్టిస్‌ సుభేందు సామంత ఉన్నారు. వీరు వేర్వురు కోర్టుల... Read More


భదాద్రి జిల్లాలో ఆరుగురు మావోయిస్టులు లొంగుబాటు

Telangana, అక్టోబర్ 15 -- నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ముగ్గురు పార్టీ సభ్యులు కాగా. ఇద్దరు మిలీషియా... Read More


మెదక్ జిల్లాలో దారుణం - గిరిజన మహిళపై హత్యాచారం..!

Medak,telangana, అక్టోబర్ 12 -- మెదక్‌ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఏడుపాయల ఆలయానికి సమీపంలోని ఓ అటవీ ప్రాంతంలో గిరిజన మహిళపై అత్యంత దారుణంగా అత్యాచారం చేశారు. గిరిజన మహిళను వివస్త్రను చేసి చెట్టుక... Read More


ఏపీ - తెలంగాణ వెదర్ రిపోర్ట్ : మరో నాలుగైదు రోజులు వర్షాలు - ఈ జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు

Andhraprades,telangana, అక్టోబర్ 12 -- ఏపీ, తెలంగాణకు వాతవరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. మరికొన్ని రోజులు పాటు వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ... Read More


తీగ లాగితే డొంక కదిలింది.! ఫేక్ నోట్ల ముఠా అరెస్ట్ - కామారెడ్డి పోలీసుల భారీ ఆపరేషన్

భారతదేశం, అక్టోబర్ 12 -- తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో నకిలీ కరెన్సీ రాకెట్ ను పోలీసులు ఛేదించారు. 12 మంది సభ్యులతో కూడిన అంతర్రాష్ట్ర ముఠా దందాను గుట్టురట్టు చేశారు. ప్రస్తుతం 8 మందిని అరెస్ట్ చేసి... Read More


జూబ్లీహిల్స్ ఉపఎన్నిక 2025 : ఫైనల్ రేసులో ఆ ముగ్గురు...! బీజేపీ అభ్యర్థిగా ఎవరు..?

Telangana,hyderabad, అక్టోబర్ 12 -- రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండగా.. ఈ బైపోల్ తో మరో లెవల్ కి వెళ్లే అవకాశం స్పష్టంగా కనిప... Read More


రిజర్వేషన్లపై బీసీ సంఘాల ఆందోళన - ఈనెల 14న తెలంగాణ బంద్...!

Telangana, అక్టోబర్ 12 -- రాష్ట్రంలో గత కొంత కాలంగా బీసీ రిజర్వేషన్ల చుట్టు తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9ని ... Read More


విజయవాడ టు సింగపూర్ - ఇకపై నేరుగా విమాన సేవలు..! ప్రారంభ తేదీ వివరాలివే

భారతదేశం, అక్టోబర్ 12 -- ఏపీ వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విజయవాడ నుంచి నేరుగా సింగపూర్ వెళ్లేందుకు ఫ్లైట్ సర్వీసులను అందుబాటులోకి రానున్నాయి. ఇండిగో సంస్థ ఈ సేవలను ఆపరేట్ చేయనుంది. ఇం... Read More


ప్రధాని మోదీ ఏపీ టూర్‌ ఖరారు - కర్నూలు జిల్లాలో భారీ సభ, పూర్తి షెడ్యూల్‌ ఇలా

Andhrapradesh, అక్టోబర్ 12 -- ప్రధాని మోదీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు. ఈనెల 16వ తేదీన ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది. శ్రీశైలం ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. అంతేకాకుండ... Read More


ఎయిమ్స్ బీబీనగర్‌లో కన్సల్టెంట్ ఖాళీలు - చివరి తేదీ ఇదే

Telangana,hyderabad, అక్టోబర్ 12 -- హైదరాబాద్‌ బీబీనగర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) నుంచి ఉద్యోగ భర్తీ ప్రకటన విడుదలైంది. సీనియర్ ఐటీ కన్సల్టెంట్, సిస్టమ్ ఎనలిస... Read More