Exclusive

Publication

Byline

ఏపీ ప్రజలకు సంక్రాంతి పండగ ఆఫర్ - చేనేత వస్త్రాలపై 40 శాతం డిస్కౌంట్..!

భారతదేశం, నవంబర్ 26 -- రాష్ట్ర ప్రజలకు ఆప్కో మరోసారి శుభవార్త తెలిపింది. వినియోగదారుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని వచ్చే సంక్రాంతి వరకూ ఆప్కో షో రూమ్ ల ద్వారా 40 శాతం డిస్కౌంట్ కు చేనేత వ... Read More


భక్తుడి పెద్ద మనసు - తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ. 9 కోట్ల విరాళం

భారతదేశం, నవంబర్ 26 -- తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ భక్తులు వేలాదిగా తరలివస్తారు. వెంకటేశ్వరస్వామి కోసం మొక్కులు చెల్లింస్తుంటారు. కొందరు భక్తులు బంగారం, వెండి, నగదు ఇలా వారికి తోచిన ... Read More


గ్రామ పంచాయతీ ఎన్నికలు - రిజర్వేషన్లు ఖరారు, జీవో జారీ చేసిన సర్కార్

భారతదేశం, నవంబర్ 22 -- గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం శనివారం జీవోను విడుదల చేసంది. సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేసింది. 50 శాతానికి మించకుండా రిజర్వే... Read More


హైదరాబాద్ టు అరకు - ఈ IRCTC టూర్ ప్యాకేజీపై ఓ లుక్కేయండి

భారతదేశం, నవంబర్ 22 -- వైజాగ్, అరకు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.? అయితే హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూరిజం నుంచి ప్యాకేజీ వచ్చేసింది. బడ్జెట్ ధరలోనే ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్యాకేజ... Read More


3 దశల్లో పంచాయతీ ఎన్నికలు - ఈ నెలఖారులోనే షెడ్యూల్...!

భారతదేశం, నవంబర్ 21 -- గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కసరత్తు వేగవంతమవుతోంది. ఈనెలఖారులోపే షెడ్యూల్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా తేదీలను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్త... Read More


'రైతన్నా...మీకోసం' - పంచ సూత్రాలతో ఏపీ సర్కార్ సరికొత్త ఫ్లాన్..! 7 రోజుల పాటు కార్యక్రమాలు

భారతదేశం, నవంబర్ 21 -- వ్యవసాయ రంగంలో పెనుమార్పుల ద్వారా సాగును లాభసాటి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగా పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై ఫోకస్... Read More


దుబాయ్‌ ఎయిర్‌షోలో ప్రమాదం - కుప్పకూలిన భారత్ తేజస్ యుద్ధ విమానం, పైలట్ మృతి

భారతదేశం, నవంబర్ 21 -- దుబాయ్ ఎయిర్ షోలో అనుకోని ప్రమాదం జరిగింది. భారత్ కు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ కూలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్‌షోలో వి... Read More


'విజయవాడలోనే పట్టుకున్నారు.. మారేడుమిల్లి ఎన్ కౌంటర్ బూటకం' - మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ

భారతదేశం, నవంబర్ 21 -- ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్లను మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు పలువురిని పోలీసులు క్రూరంగా హత్య చేసి ఎన్‌క... Read More


నాగార్జున సాగర్ టు శ్రీశైలం : కృష్ణమ్మ అలలపై లాంచీ యాత్ర, రూ. 2 వేలకే ట్రిప్, ప్యాకేజీ వివరాలివే

భారతదేశం, నవంబర్ 21 -- ఓవైపు కృష్ణమ్మ పరవళ్లు. మరోవైపు చుట్టూ కొండలు. మరికొంత దూరం వెళ్తే నలమల్ల ఫారెస్ట్ అందాలు. ఇలా ఒకటి కాదు ఎన్నో ప్రకృతి అందాలను చూసి ఆస్వాదించవచ్చు. ఏకంగా నాగార్జున సాగర్ నుంచి శ... Read More


తిరుమల శ్రీవారి సేవలో రాష్ట్రపతి ముర్ము

భారతదేశం, నవంబర్ 21 -- తిరుమల శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపది దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల మహాద్వారానికి వెళ్లిన రాష్ట్రపతి.. మొదట శ్రీ వరాహస్వామి... Read More