Exclusive

Publication

Byline

ఏపీ పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల, ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి

భారతదేశం, ఏప్రిల్ 23 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ)-2025 పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్) హాల్ టికెట్లను విడుదల చేసింది. ఏపీ పాలిసెట్-2025 పరీక్షకు అప్... Read More


తెలంగాణ పదో తరగతి ఫలితాలపై అప్డేట్, మే మొదటి వారంలో విడుదల

భారతదేశం, ఏప్రిల్ 23 -- తెలంగాణ పదో తరగతి ఫలితాలపై అప్డేట్ వచ్చింది. మే నెల మొదటి వారంలో టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మెమోలపై సర్కార్ నిర్ణయం కోసం ఎస్ఎస్సీ బోర్డు ఎదురుచ... Read More


ఏపీ టెన్త్ ఫలితాల్లో కాకినాడ విద్యార్థినికి 600/600 మార్కులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు

భారతదేశం, ఏప్రిల్ 23 -- ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. టెన్త్ ఫలితాల్లో కాకినాడకు చెందిన నేహాంజని అనే విద్యార్థిని 600/600 మార్కులు సాధించింది. ఈ బాలిక కాకినాడ నగరంలోని భాష్యం పాఠశాలలో... Read More


ఏపీ లిక్కర్ స్కామ్ కేసు- ఏ1గా రాజ్ కసిరెడ్డి, నిందితుల జాబితా ఇదే

భారతదేశం, ఏప్రిల్ 22 -- ఆంధ్రప్రదేశ్ లో సంచలనమైన మద్యం కుంభకోణం కేసులో పలువురు కీలక వ్యక్తులు, సంస్థలపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్ లో ప్రధానంగా అక్రమ మద్యం వ్యాపారం, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం వ... Read More


ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు బిగ్ షాక్, పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైఎస్ జగన్

భారతదేశం, ఏప్రిల్ 22 -- ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ అధిష్ఠానం షాకిచ్చింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు రావడంతో...వైసీపీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సులు, పార్టీ అధినేత వైఎస్ జ... Read More


ఒంగోలులో టీడీపీ నేత దారుణ హత్య, ముసుగుల్లో వచ్చిన ముగ్గురు కత్తులతో దాడి

భారతదేశం, ఏప్రిల్ 22 -- ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. టీడీపీ అధికార ప్రతినిధి, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. వీరయ్య చౌదరి ఒంగోల... Read More


తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బాబోయ్, రేపు ఈ జిల్లాల్లో తీవ్ర వడగాలులు

భారతదేశం, ఏప్రిల్ 22 -- తెలంగాణలో ఎండలు తీవ్రమవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేం... Read More


దిల్లీలో కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ- పోలవరం బనకచర్ల ప్రాజెక్టు, ఆక్వా రంగ సమస్యలపై చర్చ

భారతదేశం, ఏప్రిల్ 22 -- ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై కేంద్ర మంత్రులతో మంగళవారం చర్చించారు. వి... Read More


ప్రభుత్వ అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ పాలిటిక్స్, పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు దారుణం- వైఎస్ జగన్

భారతదేశం, ఏప్రిల్ 22 -- రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ నేతృత్వంలో పీఎసీ సమావేశం జరిగింద... Read More


మరో వివాదంలో అల్లు అర్జున్, క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఫిర్యాదు

భారతదేశం, ఏప్రిల్ 22 -- సినీ నటుడు అల్లు అర్జున్ మరో వివాదం చిక్కుకున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట, అనంతరం పరిణామాలపై ఇప్పుడిప్పుడు బయటపడుతున్న అల్లు అర్జున్ కు మరో షాక్ తగిలేలా ఉంది. హీర్ అల్లు అర... Read More